Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ భవిష్యత్తుకు సరికొత్త దిక్సూచి

అనురూప్ గౌడ్ Jul 09, 2026 9:29 AM హైదరాబాద్ 1 viewsabout 2 hours ago
తెలంగాణ భవిష్యత్తుకు సరికొత్త దిక్సూచి - Udayam Digital
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని, ఇందుకోసం పరిశ్రమల స్థాపన, యువతలో నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా మార్చేందుకు ఓఆర్ఆర్ లోపలి పరిశ్రమలను వెలుపలకు తరలిస్తామని, పెరి అర్బన్ రీజియన్‌లో ప్రత్యేక మాన్యుఫ్యాక్చరింగ్ జోన్లను ఏర్పాటు చేసి నగర రూపురేఖలను పూర్తిగా మారుస్తామని సీఎం ప్రకటించారు.

Comments

G
Loading comments...