వార్తలకు తిరిగి వెళ్లండి
మర్యాదపూర్వకంగా కలిసిన సీఎస్ సంజయ్ జాజు

తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు, గురువారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మరియు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా పలకరించారు. చైర్మన్, స్పీకర్ సీఎస్ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...