వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి ద్వారా 3.65 లక్షల పాస్బుక్లను పంపిణీ చేసింది. రైతులకు భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ జత చేసే విధానాన్ని త్వరలో ప్రతి జిల్లాకు ఒక మండలంలో అమలు చేయనున్నారు. దరఖాస్తు చేసిన వెంటనే సేవలు అందించేలా రెవెన్యూ వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దుతున్నారు.
Comments
Loading comments...

