వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
నేడే తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు
వినయ్ కుమార్ Jun 25, 2026 1:36 AM హైదరాబాద్ 17 views1 day ago

తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు నేడు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ధృవీకరించారు.
ఈ పరీక్షలకు 31,542 మంది ఫీజు చెల్లించగా, 17,768 మంది విద్యార్థులు హాజరయ్యారు. కేవలం 12 రోజుల్లోనే మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసి, ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు సిద్ధం చేశారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చూడవచ్చు.
Comments
Loading comments...