వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 22-ఏ నిషేధిత భూములు, మెట్రో రైలు, సంక్షేమ పథకాల విస్తరణపై మంత్రులు చర్చిస్తున్నట్లు సమాచారం అందింది.
కొత్త ల్యాండ్ పూలింగ్ విధానం, చేయూత పింఛన్లు, స్మార్ట్ రేషన్ కార్డులు, హిల్ట్ పాలసీ, ఆహార కల్తీ తదితర అంశాలపైనా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

