వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ నయాగరా 'బొగత' వద్ద పర్యాటకుల సందడి

ములుగు జిల్లా వాజేడు మండలంలోని ప్రసిద్ధ బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. 'తెలంగాణ నయాగరా'గా పిలవబడే ఈ జలపాతాన్ని సందర్శించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఇక్కడి ఈత కొలనులో కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి స్నానాలు చేస్తూ, సెల్ఫీలు దిగుతూ పర్యాటకులు సరదాగా కేరింతలు కొట్టారు.
Comments
Loading comments...