వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఆర్సీటీసీ నడిపే లక్నో-దిల్లీ తేజస్ ఎక్స్ప్రెస్ బ్రాండింగ్ హక్కులను స్ప్రైట్ సంస్థ దక్కించుకుంది. ఆగస్టు 19 నుంచి ఈ రైలుకు ‘స్ప్రైట్ తేజస్ ఎక్స్ప్రెస్’ అనే బ్రాండ్ పేరు వినియోగించనున్నారు.
వాణిజ్య బ్రాండింగ్ కోసం రైలు పేరును మార్చడం ఇదే తొలిసారిగా పేర్కొంటున్నారు. లక్నో-న్యూఢిల్లీ తేజస్ ఎక్స్ప్రెస్ను ఐఆర్సీటీసీ 2019 నుంచి నిర్వహిస్తోంది.
Comments
Loading comments...

