Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీమ్‌ఇండియాకు వన్డే పరీక్ష

రమేష్ బాబు Jul 14, 2026 7:13 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
టీమ్‌ఇండియాకు వన్డే పరీక్ష - Udayam Digital
టీ20 సిరీస్‌లలో వరుసగా ఆరు ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమ్‌ఇండియాకు నేటి నుంచి ఇంగ్లాండ్‌తో వన్డే పరీక్ష మొదలుకానుంది. మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇరు జట్ల మధ్య తొలి పోరు జరగనుంది. రోహిత్, కోహ్లి, కెప్టెన్ శుభ్‌మన్, బుమ్రాలతో బలంగా ఉన్న వన్డే జట్టు ఈసారైనా మెరుగైన ఫలితం రాబడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న భారత్.. ఈ సిరీస్‌తోనైనా పుంజుకోవాలని చూస్తోంది.

Comments

G
Loading comments...