Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లార్డ్స్‌ టెస్టులో భారత మహిళల చారిత్రాత్మక విజయం

కిరణ్ కుమార్ Jul 13, 2026 6:06 PM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago
లార్డ్స్‌ టెస్టులో భారత మహిళల చారిత్రాత్మక విజయం - Udayam Digital
లార్డ్స్ వేదికగా జరిగిన తొలి మహిళల టెస్టులో భారత్ 270 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై గెలిచింది. యస్తికా భాటియా (113) లార్డ్స్‌లో సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించగా, స్మృతి మంధాన (70) రాణించింది. 457 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 186 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ క్రాంతి గౌడ్ 7 వికెట్లతో చెలరేగగా, స్నేహ్‌ రాణా కీలక వికెట్లు తీశారు.

Comments

G
Loading comments...