Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రవల్లికకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.

శ్రుతి రెడ్డి Jul 13, 2026 5:24 PM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
ప్రవల్లికకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. - Udayam Digital
చైనాలో జరిగిన ఆసియా అండర్-23 అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌ 4x400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బిడ్డ, తాపీ మేస్త్రీ కూతురు ప్రవల్లిక నరిమళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆమెతో పాటు స్వర్ణం గెలిచిన భారత జట్టు సభ్యులను, కోచ్‌లను సీఎం ప్రశంసించారు. ఈ టోర్నీలో మొత్తం 16 పతకాలు సాధించిన భారత అథ్లెట్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

G
Loading comments...