వార్తలకు తిరిగి వెళ్లండి
గిల్ వన్డే కెప్టెన్సీ సవాల్

ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు టీమిండియా సిద్ధమైంది. టి20 సిరీస్ ప్రభావం తమపై ఉండదని, ఫార్మాట్తో పాటు జట్టు కూడా వేరని కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పష్టం చేశారు.
ఇటీవలి పర్యటనల్లో ఆరు వరుస పరాజయాలు మూటగట్టుకున్న భారత జట్టు, ఇప్పుడు వన్డే ఫార్మాట్లో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.
Comments
Loading comments...