వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి ఎదుగుదలకు గురువుల భాగస్వామ్యం తప్పనిసరని ఐ ల్యాబ్స్ గ్రూప్ ఛైర్మన్ చింతలపాటి శ్రీనివాసరాజు అన్నారు. తాడేపల్లిగూడెం నిట్లో మంగళవారం నిర్వహించిన 8వ స్నాతకోత్సవంలో ఆయన కొత్త ఆవిష్కరణల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు.
Comments
Loading comments...

