వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’ నినాదంతో ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ ఈ నెల 27న భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట ధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ బుధవారం ధర్నా ఏర్పాట్లను పరిశీలించారు.
పీఆర్సీ అమలు, డీఏ బకాయిల విడుదల, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు, హెల్త్ కార్డులు, రూ.2 వేల కోట్ల బకాయిల విడుదల, జీవో నం.25 సవరణను రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చే
Comments
Loading comments...

