వార్తలకు తిరిగి వెళ్లండి

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మార్మాట్ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో విద్యార్థుల సంఖ్య, సీనియారిటీ ఆధారంగా ఉపాధ్యాయుల కేటాయింపులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో డీఈవో సచ్చిదానంద చారి, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

