వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీసత్యసాయి జిల్లా నంబుళపూలకుంట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఓ టీచర్ విద్యార్థినులతో మసాజ్ చేయించుకుంటూ, కాళ్లు పట్టించుకున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనపై తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోల నేపథ్యంలో సంబంధిత అధికారుల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...
