Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో మరో టీడీపీ నేత కబ్జా

రూప దేవి Jul 23, 2026 6:59 AM తిరుపతిin about 4 hours
తిరుపతిలో మరో టీడీపీ నేత కబ్జా - Udayam Digital
తిరుపతిలో టీడీపీ ఇన్‌చార్జి జేబీ శ్రీనివాస్ తమ స్థలాన్ని కబ్జా చేశారని మహిళా కార్యకర్త మునిరాజమ్మ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే నాని దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ఆమె తెలిపారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ల వద్దకు ఐదుసార్లు వెళ్లినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ భూమిని కాపాడి న్యాయం చేయాలని కన్నీటితో వేడుకున్నారు.

Comments

G
Loading comments...