వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన (ఏటీఎఫ్) ఎగుమతులపై అదాటు లాభాల పన్నును ప్రభుత్వం తగ్గించింది. ఈ సవరించిన కొత్త పన్ను రేట్లు జూన్ 1 నుంచే అమల్లోకి వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
లీటర్ పెట్రోల్పై రూ.1.5, డీజిల్పై రూ.13.5, ఏటీఎఫ్పై రూ.9.5కు పన్ను తగ్గించారు. దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Loading comments...

