Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా కార్ల ధరలు పెరిగాయోచ్!

Follow Udayam on Google
vihar Aug 21, 2026 12:50 PM జాతీయంవాణిజ్యం
టాటా కార్ల ధరలు పెరిగాయోచ్! - Udayam
టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ సెప్టెంబరు 1 నుంచి కార్ల ధరలను రూ.25,000 వరకు పెంచనుంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి, ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ శుక్రవారం తెలిపింది. ఈ పెంపు ఐసీఈ, ఎలక్ట్రిక్‌ కార్లకు వర్తిస్తుందని, మోడల్‌ను బట్టి ధర పెంపు మారుతుందని వెల్లడించింది. ముడి పదార్థాల భారం మొత్తాన్ని వినియోగదారులపై వేయడం లేదని పేర్కొంది.

Comments

G
Loading comments...