Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తారుపల్లి బడిలో అక్షరాభ్యాసం

Follow Udayam on Google
Harika Jun 19, 2026 3:12 PM పెద్దపల్లి General
తారుపల్లి బడిలో అక్షరాభ్యాసం - Udayam
బడిబాట కార్యక్రమంలో భాగంగా తారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. నూతనంగా ఎనిమిది మంది విద్యార్థులు ఒకటో తరగతిలో చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...