Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు సీఎం విజయ్ బస్సు ప్రయాణం

రాజిత దేవి Jun 25, 2026 7:16 AM అల్ ఇండియా 10 viewsabout 22 hours ago
చెన్నై సచివాలయం వద్ద తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 300 కొత్త ప్రభుత్వ బస్సులను ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా ఒక బస్సులో ప్రయాణించి సందడి చేశారు. ప్రయాణ సమయంలో సీఎం తన సెల్‌ఫోన్‌తో వీడియోలు తీస్తూ కనిపించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సామాన్య ప్రజల మాదిరిగా సీఎం బస్సులో ప్రయాణించడం అందరినీ ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...