వార్తలకు తిరిగి వెళ్లండి

చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద చేరడంతో 22 గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఛత్తీస్గఢ్, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది.
ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తున్నారు. వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...
