వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్కు చెందిన 17 ఏళ్ల తైక్వాండో క్రీడాకారిణి శైరా అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు రూ.1.5 లక్షలు సమకూర్చుకోలేకపోయానని సీఎం పుష్కర్సింగ్ ధామి ఎదుట కన్నీటిపర్యంతమైంది.
అయితే విద్యార్థిని నుంచి రూ.1.5 లక్షలు లంచం డిమాండ్ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై శైరా మరో వీడియో విడుదల చేసి వాస్తవాలను వెల్లడించడంతో వివాదం కొత్త మలుపు తీసుకుంది.
Comments
Loading comments...

