వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రిలో టీడీపీ, వైకాపా కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది. పెద్దారెడ్డి నిరసన ర్యాలీకి బయలుదేరడంతో వైకాపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
మరోవైపు జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటికి టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసుల సూచనలతో ఇంటింటి ప్రచారాన్ని వాయిదా వేశారు. బారికేడ్లతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
Comments
Loading comments...

