వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఈ నెల 31న రద్దు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

