వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలి జోన్ లలో తాగునీటి సమస్య తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. జీవీఎంసీ అధికారులతో తాగునీటి ఎద్దడిపై ఆయన సమీక్ష నిర్వహించారు. తాటిపూడి రిజర్వాయర్ విషయంలో తాగు నీటికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. .
ఇదే విషయాన్ని మంత్రి నారాయణకు వివరించి.. మధురవాడ, భీమిలి జోన్ లలో నెలకొన్న నీటి కొరత తీరడానికి తాటిపూడి జలాలు అత్యావశ్యకమని తెలియజేశారు.
Comments
Loading comments...

