వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు పట్టణంలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు నిర్వహించిన సోదాలు కలకలం రేపాయి.
భూపాలపల్లి జిల్లాలో మైన్స్ ఏడీగా పనిచేస్తున్న జయరాజ్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టినట్లు సమాచారం గతంలో ఆయన తాండూరులో విధులు నిర్వహించిన నేపథ్యంలో ఇక్కడ ఆయనకు సంబంధించిన వ్యవహారాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

