వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల హామీ మేరకు వార్డులోని అర్హులందరికీ ప్రభుత్వ పింఛన్లు అందిస్తామని తాండూరులోని 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ స్పష్టం చేశారు. బుధవారం తన సతీమణితో కలిసి లబ్ధిదారుల దరఖాస్తులను స్వయంగా స్వీకరించారు.
అనర్హులను తొలగించి, పారదర్శకంగా నిజమైన పేదలకు కొత్త పింఛన్లు మంజూరు చేయిస్తామని, మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చేసి చూపిస్తామని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

