వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు గోశాల సేవా సమితి, ఆర్బీఓఎల్ ఆధ్వర్యంలో ఈనెల 15న తాండూరు నియోజకవర్గ సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా కోడెలను పంపిణీ చేయనున్నారు. ఈ విశేష కార్యక్రమానికి ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (బీఎస్ఆర్) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఆసక్తి ఉన్న రైతులు గోశాలలో దరఖాస్తులు పొంది, వాటిని పూరించి ఈనెల 12వ తేదీ నాటికి అందజేయాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం గోశాల ప్రతినిధులు సంప్రదించండి
Comments
Loading comments...

