Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్ష సమావేశం

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 10:11 AM కామరెడ్డిGeneral
తాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్ష సమావేశం - Udayam
జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామంలో తాగునీటి సరఫరాపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. RWS మిషన్ భగీరథ ఏ ఈ రాచప్ప ఆధ్వర్యంలో గ్రామ పాలకవర్గ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా పరిస్థితిపై చర్చించారు.

Comments

G
Loading comments...