Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో సాయినగర్‌లో బిందెలతో నిరసన

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 12, 2026 6:52 PM బాపట్లGeneral
అద్దంకి రెవెన్యూ డివిజన్ పరిధిలోని సాయినగర్‌లో పది రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో శనివారం దర్శి-కురిచేడు రోడ్డుపై స్థానికులు బిందెలతో నిరసన తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి మంచినీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని గ్రామస్థులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...