Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి నాణ్యత పై గ్రామస్థులకు ఆరా తీసిన MPDO

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 01, 2026 12:45 PM విజయనగరంGeneral
తాగునీటి నాణ్యత పై గ్రామస్థులకు ఆరా తీసిన MPDO - Udayam
విజయనగరం జిల్లా సంతకవిటి MPDO సురేష్ కుమార్ మంగళవారం స్తానిక జావాంలో సమగ్ర రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా చేస్తున్న తాగునీటి నాణ్యతను RWS JE సంతోశ్‌ కుమార్‌ తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు వీధుల్లో పర్యటించి కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న నీటిని పరీక్షించారు.అనంతరం తాగునీరు బురదమయం, కలుషితంగా సరఫరా అవుతుందా అనే విషయంపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...