వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి మునిసిపల్ కమీషనర్ రామలక్ష్మి శనివారం పట్టణంలోని మహారాణిపిట, సింగారపువీధి ప్రాంతాలలో ఆకస్మికంగా పర్యటించారు.ఈ సందర్భంగా పైపులైన్ లీకులతో తాగునీరు వృథా అవడం గ్రహించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన వాటిని నివారించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
అమె మాట్లాడుతూ కేవలం క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే సరఫరా చేయాలని, కాలువల్లో పూడికలు తీయాలని సూచించారు.
Comments
Loading comments...

