వార్తలకు తిరిగి వెళ్లండి

తాడికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ముసాయిదా నామినేషన్ ప్రక్రియపై సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎంపీడీవో సమతా వాణి తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన షెడ్యూల్ మేరకు జరిగే సమావేశంలో MPTC, ZPTC స్థానాల ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

