Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడికొండ ఘటనపై సీఐ వివరణ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 02, 2026 11:12 AM గుంటూరుGeneral
తాడికొండ ఘటనపై సీఐ వివరణ - Udayam
పోలీసుల దాడి వల్లే పొన్నెకల్లుకు చెందిన చీకటి గోపి(29) మృతి చెందాడని భార్య ఆరోపిస్తూ గుంటూరు ఆసుపత్రి వద్ద ధర్నా చేయగా, తాడికొండ సీఐ ఉమేష్ బుధవారం స్పందించారు. ఓ దొంగతనం కేసులో విచారించామని, ఎవరూ కొట్టలేదని తెలిపారు. అనారోగ్య కారణాల వల్ల అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...