Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌ హయాంలో వ్యవస్థలు భ్రష్టుపట్టాయి: మంత్రి

Follow Udayam on Google
vihar Aug 22, 2026 10:23 AM అల్లూరి General
జగన్‌ హయాంలో వ్యవస్థలు భ్రష్టుపట్టాయి: మంత్రి - Udayam
మాజీ సీఎం జగన్‌ హయాంలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఎ.కోడూరులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైకాపా హయాంలో గ్రూప్‌-1 నియామక ప్రక్రియ అవినీతిమయంగా మారిందన్నారు. ఒక్క డీఎస్సీ నిర్వహించని జగన్‌కు దానిపై మాట్లాడే అర్హత లేదన్నారు. భ్రష్టుపట్టిన వ్యవస్థలను సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...