Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వామి సేవే తరతరాల సంప్రదాయం

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 5:02 PM అల్లూరి General
స్వామి సేవే తరతరాల సంప్రదాయం - Udayam
ఒడిశా పట్టుపురానికి చెందిన దాసుల కుటుంబం 300 ఏళ్లకుపైగా లక్ష్మీనృసింహస్వామి సేవలో కొనసాగుతోంది. ఇంట్లో పీఠం ఏర్పాటు చేసి నిత్య కైంకర్యాలు చేస్తూ, ఏటా 3 నెలలు సింహాచలంలో సేవలందిస్తున్నారు. దాససత్రం ఏర్పాటు చేసి భక్తులకు సేవ చేస్తున్నారు. లక్ష్మీకాంత్ నాయక్ దాస్ 14 ఏళ్లుగా సేవలో ఉన్నారు. ఏప్రిల్ 27న సింహగిరికి వచ్చి 4 నెలలు సేవలందించి కుటుంబంతో ఒడిశాకు పయనమయ్యారు.

Comments

G
Loading comments...