Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణయుగానికి నాంది: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 03, 2026 7:09 PM శ్రీకాకుళంGeneral
స్వర్ణయుగానికి నాంది: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు - Udayam
వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ఉత్తరాంధ్ర నేలకు.. గోదావరి జలాలు చేరిన శుభ సందర్భాన రాష్ట్ర ప్రజలందరికీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పరిణామం నిజంగా రాష్ట్రానికి స్వర్ణయుగం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ భగీరథ ప్రయత్నానికి.. అన్ని తానై నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

Comments

G
Loading comments...