వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి
.రాజస్థాన్ హైకోర్టు గౌరవన్యాయమూర్తి శ్రీ జస్టిస్ మున్నూరి లక్ష్మణ్ స్వామివారిని దర్శించుకున్నారు .ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తికి ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి సాదర స్వాగతం పలికారు
అనంతరం శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలతో పాటు జ్ఞాపికగా స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు
Comments
Loading comments...

