వార్తలకు తిరిగి వెళ్లండి
సుజ్లాన్కు సాట్లో ఊరట లేదు.. ఆగస్టు 7కు విచారణ వాయిదా

ఆర్థిక లెక్కల్లో అవకతవకల ఆరోపణలపై సెబీ విధించిన సుమారు రూ.29 కోట్ల జరిమానాను నిలిపివేయాలన్న సుజ్లాన్ ఎనర్జీ విజ్ఞప్తికి సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (సాట్) తక్షణ ఊరట ఇవ్వలేదు. ఈ కేసు విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసిన సాట్, సెబీని సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది. కంపెనీపై ఎలాంటి నిషేధం విధించలేదని సెబీ వాదించింది.
Comments
Loading comments...