వార్తలకు తిరిగి వెళ్లండి

సూరారంలో హెచ్ఎండీఏ నిధులతో చేపట్టనున్న అండర్డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా పాల్గొన్నారు.
వి-గార్డ్ సహకారంతో రూ.33 లక్షలతో నిర్మించిన నూతన పాఠశాల భవనాన్ని ఎంపీ అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు.
Comments
Loading comments...

