వార్తలకు తిరిగి వెళ్లండి
ముగ్గురిని సజీవ దహనం చేసిన నిందితుడు అరెస్ట్
Harika Jun 22, 2026 7:07 AM నల్గొండ 1 viewsabout 2 hours ago

మిర్యాలగూడలో భార్యపై కోపంతో శిరీష్ కుమార్ తన అత్త, ఇద్దరు మనవళ్లను పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. ఈ ప్రమాదాన్ని అగ్నిప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితుడు చేసిన ప్రయత్నం విఫలమైంది.
సీసీ కెమెరా ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్కు తరలించి, కేసు విచారణను వేగవంతం చేశారు.
Comments
Loading comments...