వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధిని చూసి ఓర్వలేక కేటీఆర్, హరీశ్రావు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి సినిమా డైలాగులు మానుకోవాలని సూచించారు.
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం కష్టపడుతోందని ఆయన పేర్కొన్నారు. నిర్మాణాత్మక రాజకీయాలు చేయకుండా, సినిమా తరహా మాటలతో ప్రజలను పక్కదారి పట్టించడం సరికాదని ఎంపీ చామల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

