వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లాలో SIR ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 10,08,252 మంది ఓటర్లలో 9,11,945 మంది ఫారాల డిజిటలైజేషన్ పూర్తవగా, 96,307 మంది వివరాలు పెండింగ్లో ఉన్నాయి. జిల్లాలో 90.45 శాతం డిజిటలైజేషన్ నమోదైంది.
తుంగతుర్తి 91.88 శాతంతో ముందంజలో ఉంది. ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు, అక్టోబర్ 19న తుది జాబితా విడుదల చేయనున్నారు అని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

