Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సురేష్ కు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రశంస పత్రం అందించారు

Follow Udayam on Google
babu varun Aug 15, 2026 6:46 PM రాజన్న సిరిసిల్లGeneral
సురేష్ కు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రశంస పత్రం అందించారు - Udayam
ఇల్లంతకుంట మండల తహసిల్దార్ సురేష్ తాను చేసిన సేవలకు అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమ అగ్రవాల్, ప్రశంస పత్రాన్ని అందించారు.

Comments

G
Loading comments...