వార్తలకు తిరిగి వెళ్లండి
కేబీఆర్పై సుప్రీం దృష్టి

కేబీఆర్ జాతీయ ఉద్యానవనం చుట్టూ ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణానికి సంబంధించిన కేసుపై ఈ నెల 27న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కేబీఆర్ పార్కును సందర్శించి అటవీ, జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమైంది. అనంతరం పార్కు పరిసరాలను పరిశీలించి వివరాలు సేకరించింది.
Comments
Loading comments...