వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ ఆలిండియా కోటాలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అర్హతకు నిర్దేశించిన రూ. 8 లక్షల వార్షిక కుటుంబ ఆదాయ పరిమితి ప్రాథమికంగా సమంజసంగానే ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
పాండే కమిటీ సిఫార్సులు, అర్హతల మార్గదర్శకాలపై దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. దీన్ని ఏ ప్రాతిపదికన సవాలు చేస్తున్నారని పిటిషనర్లను ప్రశ్నిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది.
Comments
Loading comments...
