వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ఎవరికీ నిరాకరించలేమని, ఆందోళనల పేరుతో పోలీసులు మితిమీరిన బలప్రయోగం చేయడాన్ని సమర్థించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
జంతర్మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీఛార్జి ఘటనపై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేస్తూ, మార్గదర్శకాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
Comments
Loading comments...
