వార్తలకు తిరిగి వెళ్లండి

టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ను ఏఎంఎంకే అధినేత దినకరన్ పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి, ఓటర్లకు ద్రోహం చేసినందుకు ఆయనను ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా బ్యానర్లు కట్టవద్దని సీఎం విజయ్ తన పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు. అలాగే, ప్రముఖ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్ను ప్రభుత్వ ఓఎస్డీగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Comments
Loading comments...

