వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపూరి సోమన్న, కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించనున్న ‘ఏపూరి 25 ఏండ్ల పాటల ప్రవాహం’ పుస్తకావిష్కరణ సభ ఏర్పాట్లపై మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు.
సభను విజయవంతం చేయాలని సోమన్న పిలుపునిచ్చారు. డ్రగ్స్పై ఏపూరి దండోరా కార్యక్రమాన్ని చేవెళ్ల నుంచి చేపట్టనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

