వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం ట్రెజరర్గా ధర్మారం స్టేషన్లో రైటర్గా పనిచేస్తున్న కానిస్టేబుల్ సుందర్ సింగ్ ఎన్నికయ్యారు. సోమవారం కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికలు నిర్వహించారు.
సీపీ అంబర్ కిషోర్ ఝా సుందర్ సింగ్కు ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుందర్ సింగ్ను తోటి ఉద్యోగులు, పలువురు అభినందించారు.
Comments
Loading comments...

